Monday, December 8, 2025
HomeDevotionalటీపీసీసీ చీఫ్ చొరవతో లింబాద్రి గుట్ట మీద గెస్ట్ హౌస్ .....రూ 4 కోట్లు మంజూరు

టీపీసీసీ చీఫ్ చొరవతో లింబాద్రి గుట్ట మీద గెస్ట్ హౌస్ …..రూ 4 కోట్లు మంజూరు

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింబాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ఆ ఆలయ ప్రాంగణంలో రూ 4 కోట్ల రూపాయల వ్యయంతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది .

ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం ద్వారా ఆలయాన్ని సందర్శించే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని, స్థానిక పర్యాటక అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!