HomePOLITICAL NEWSతెలంగాణలో హోరాహోరీ బీజేపీ 8 కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యం ….హైదరాబాద్ నిలబెట్టుకునే దిశగా యంఐయం

తెలంగాణలో హోరాహోరీ బీజేపీ 8 కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యం ….హైదరాబాద్ నిలబెట్టుకునే దిశగా యంఐయం

లోకసభ ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా బీజేపీ సానుకూల ఫలితాలు సాధించలేక పోయినా తెలంగాణలో గతంలో కన్న మెరుగైన స్థానాలు సాధించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో హోరాహోరీగా తలపడింది. మొత్తం 17 లోకసభ స్థానాల్లో కాంగ్రెస్ 8 బీజేపీ 8 స్థానాలు సాధించే దిశగా ఉన్నాయి.

యంఐయం హైదారాబాద్ లోకసభ స్థానం నిలబెట్టుకోనుంది. నల్గొండ భువనగిరి ఖమ్మం వరంగల్ ,మహబూబాద్. నగర్ కర్నూల్ , పెద్దపల్లి. జహీరాబాద్ నియోజకవర్గాలలో గెలుపు ఖాయం అయింది.

ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మల్కాజిగిరి, చేవెళ్ల మహబుబ్ నగర్ .సికింద్రాబాద్ మెదక్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు దిశగా దూసుకెళ్తుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments