ఆదిలాబాద్ నుంచి నిజాంబాద్ మీదుగా తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ పేస్ రైల్ పట్టాల మీద పరుగులు పెట్టి 50 ఏళ్ల పూర్తీ చేసుకుంది.
ఉభయ గోదావరి జిల్లా ల మధ్య 1974 లో అక్టోబర్ 2 గాంధీ జయంతి ని పురస్కరించుకొని రైల్వే శాఖ మొదటి సారిగా పగటి పూట ఎక్స్ పేస్ రైలు ను అందుబాటులోకి తెచ్చింది.
దీనితో ఈ రైల్ కు కృష్ణా ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేశారు. అయితే కాలక్రమేణి ఈ రైలు ను మొదట హైదారాబాద్ దాక పొడిగించారు ఆ తరువాత నిజామాబాద్ ఆతర్వాత ఆదిలాబాద్ దాక పొడిగించారు.
అయితే ఇందులో బెర్త్ సౌకర్యం వుండదు జస్ట్ రిలాక్స్ కుర్చీలోనే జర్నీ చేయాలి.
