Saturday, June 14, 2025
HomeCRIMEబస్సు ఢీ కొని ఒకరు మృతి

బస్సు ఢీ కొని ఒకరు మృతి

బాన్స్ వాడ పట్టణంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు.గురువారం సాయంత్రం జరిగిన బస్సు ప్రమాదంలో, ఓ వ్యక్తి తీవ్ర గాయాల గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.గండిపేట్ తాండకు చెందిన రామవత్ బాన్సువాడ పట్టణంలో చెప్పులు కొనుక్కొని రోడ్డు దాటుతుండగా, అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బాన్సువాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!