Friday, November 14, 2025
HomeCRIMEసాయి నగర్ కరెంట్ షాక్ తో ఒకరు మృతి ..

సాయి నగర్ కరెంట్ షాక్ తో ఒకరు మృతి ..

నిజామాబాద్ నగరంలో సాయి నగర్ లో గురువారం ఓ యువకుడు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు.

నాగారం కు చెందిన జాబర్ (40) సాయి నగర్ లో మే స్రి పని చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడం తో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కొడుకులున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!