నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చ జిల్లా అయక్షుడుగా పానుగంటి సతీష్ రెడ్డిని నియమిస్తున్నట్లు బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు.
ఈ నియామకం కేద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్,అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవల మహేందర్, సూచన మేరకు నియమించినట్లు పేర్కొన్నారు.
