నిజామాబాద్ నగరంలో నాగారంలో లో ఉన్న ఇస్తరాకుల ఫ్యాక్టరీ తొలగించాలని స్థానికుల ఆందోళనకు దిగారు. సాయి నగర్ 3 లో కొత్త ఏర్పాటు చేసిన ఇస్తరాకుల ఫ్యాక్టరీ వ్యర్థాలతో కాలనీ లో దుర్వాసన వస్తుంది.
దాని వల్ల తాము తీవ్ర అనారోగ్యాలకు గురవుతన్నామని వారు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.
