Saturday, June 14, 2025
HomeCRIMEఅనుమానాస్పదంగా వ్యక్తి మృతి..నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ పరిధిలో....

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి..నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ పరిధిలో….

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి..నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది.పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం..

నగరంలోని గుర్తు తెలియని వ్యక్తి రైల్వే స్టేషన్ పరిధిలోనీ ఓ హోటల్ ముందు పడి ఉన్నట్లు స్థానికులు గమనించారు. స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీస్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

సదరు ఆ వ్యక్తి వివరాలు ఆరా తీస్తున్నారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!