Friday, April 18, 2025
HomePOLITICAL NEWSNationalమోడీ క్యాబినెట్ లో తెలగాంణ నుంచి ఇద్దరు ....కిషన్ రెడ్డి బండిసంజయ్ లకు ...

మోడీ క్యాబినెట్ లో తెలగాంణ నుంచి ఇద్దరు ….కిషన్ రెడ్డి బండిసంజయ్ లకు అవకాశం ….

మూడో దఫా ప్రధానిగా కాసేపట్లో బాధ్యతలు చేపట్ట బోతున్న మోడీ క్యాబినెట్ లో తెలంగాణ నుంచి ఈసారి ఇద్దరికీ అవకాశం వచ్చింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ లకు మోడీ క్యాబినెట్ లో బెర్త్ దొరికింది.

కిషన్ రెడ్డి ఈపాటికే కేంద్ర మంత్రి వర్గంలో క్యాబినెట్ హోదా లో ఉన్నారు. కానీ ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఏకంగా ఎనిమిది స్థానాలు గెలవడంతో మంత్రి పదవుల కేటాయింపులోనూ ప్రాధాన్యత దక్కింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!