జక్రాన్ పల్లి మండలం లోని బాలనగర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల లో ఈరోజు ఓటు హక్కు వినియోగం ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలో పాఠశాలలు చదివే విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జి సుసమంజస గారు తెలియజేశారు
అదేవిధంగా విద్యార్థులను ఎన్నికల అధికారులుగా ఓటరుగా తయారుచేసి వారితో మాకు పోలింగ్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు పాఠశాల సిబ్బంది శ్రీమతి సునీత గారు విట్టల్ సార్ నరసయ్య సుజాత గారు రేవతి గారు పాల్గొన్నారు.





