HomeSportsచెన్నై టెస్టు లో బంగ్లా చిత్తూ

చెన్నై టెస్టు లో బంగ్లా చిత్తూ

చెన్నై లో బంగ్లాదేశ్ తో జరుగుతున్నటెస్టు మ్యాచ్ లో భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది.

515 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ 234 పరుగులకే ఆలౌట్ అయింది

నజ్మాల్ హుస్సేన్ ఒక్కరే 82 పరుగులు చేసారు మొదటి ఇన్నిగ్స్ లో సెంచరీ తో అలరించిన స్పిన్నర్ రవి చంద్ర బంగ్లా బ్యాట్సమెన్ వెన్ను విరిచారు ఆరు వికెట్లు తీశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments