ఆపై ఓ మహిళను దారుణ హత్య చేసిన ఉదంతం బిచ్కుంద మండలం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని గోనే కాశవ్వ(65).
ఆదివారం మధ్యాహ్నం ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి కాశవ్వను గోడకేసి కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత ఇంట్లో ఉన్న వస్తువులను చోరి చేసి పరారైనట్లు తెలుస్తుంది.
స్థానికులు ఆ దుండగుడిని ప్రశ్నించగా అక్కడనుంచి పరారైనట్లు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
