Tuesday, January 20, 2026
HomeCRIMEఛత్తీస్‌గఢ్‌‌ అటవీ ప్రాంతంలో మళ్ళీ భారీ ఎన్‌కౌంటర్..29 మంది నక్సల్స్ హతం

ఛత్తీస్‌గఢ్‌‌ అటవీ ప్రాంతంలో మళ్ళీ భారీ ఎన్‌కౌంటర్..29 మంది నక్సల్స్ హతం

లోకసభ ఎన్నికల వేల ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కళ్యాణ్‌ తెలిపారు ఓ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయ

కాంకేర్‌ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో ఏకే 47 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!