Thursday, April 17, 2025
HomeTelanganaNizamabadక్రిస్టియన్ ల సంక్షేమం ఫై కాంగ్రెస్ కట్టుబడి ఉంది.....మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ రావు

క్రిస్టియన్ ల సంక్షేమం ఫై కాంగ్రెస్ కట్టుబడి ఉంది…..మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ క్రిస్టియన్ ల సంక్షేమం కోసం కట్టుబడి వుందని మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ రావు అన్నారు. ఆయన ఈ మద్యే బిఆర్ యస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మొదటి సారిగా డీసీసీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు.

క్రిస్టియన్ ల ఉన్నతి కోసం గతంలో వై యస్ అనుసరించిన విధానాలే రేవంత్ సర్కార్ అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు చెందిన షబ్బీర్ అలీ యస్సి బీసీ మైనారిటీ సంక్షేమ లకు సలహాదారుడిగా ఉన్నారని ఆయన ఆధ్వర్యంలో క్రిస్టియన్ సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!