Saturday, June 14, 2025
HomePOLITICAL NEWSNationalప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు మరో పతకం దక్కింది.

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు మరో పతకం దక్కింది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. మను బాకర్, సరబ్ జోత్ జోతి కాంస్య పతకాన్ని సాధించి.

కొరియా జంటపై 16-10 తేడాతో భారత జోడీ గెలుపొందింది. భారత్‌కు వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో కాంస్య పతకాన్ని మను బాకర్ సాధించారు.

ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించి మను బాకర్ రికార్డు సొంతం చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!