నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్ట హిందూ యువ సేన యూత్ ఆధ్వర్యంలో జై దుర్గా భవాని శరన్నవరాత్రి ఉత్సవాలు 10వ వార్షికోత్సవం సందర్భంగా భూమి పూజ ఘనంగా నిర్వహించారు
.ప్రతియేటా లాగే ఈసారి శరన్న నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో చేయనున్నారు .
.ఈ భూమి పూజలో శ్రావణ్, సాయిబాబా,సందీప్, సతీష్, సదీప్, రాహుల్, మరియు ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు…
