మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం గచ్చి బౌలి లోని ఏ ఐజీ ఆసుపత్రి కి వచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు నిన్న సాయంత్రం గాయపడ్డాడు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడిని(హిమాన్షు) పరామర్శించేందుకు ఏఐజీ హాస్పిటల్కు వచ్చారు .
కాగా, హిమాన్షు గాయంపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. హిమాన్షుకు స్వల్ప గాయం మాత్రమే అయిందని, ప్రస్తుతం అతనికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోందని కేటీఆర్ తెలిపారు.Legi
