రాష్ట్రంలో పలువురు డిస్పీ ల పదోన్నతుల కు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ 14 మంది డిస్పీ లకు అదనపు ఎస్పీ లుగా పదోన్నతి కల్పించడానికి ఆమోదం తెలిపింది.
సీనియార్టీ తో పాటు యాగ్జిలరీ పొందిన వారికి ఈ పదోన్నతులు దక్కాయి.
ఆర్మూర్ ఏసీపీ గా పనిచేస్తున్న బస్వా రెడ్డి పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. ఆయన అదనపు ఎస్పీ కాబోతున్నారు.
ఈ మేరకు రెండు మూడురోజుల్లో హోం శాఖ నుంచి ఉత్తర్వ్యూలు వచ్చే అవకాశం ఉంది
