తెలంగాణ యూనివర్సటీకి ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ యోగితా రానా ఉత్తర్వ్యూలు జారీచేసింది.బిటెక్ లో ఈ యేడాది సీఎస్ ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ డేటా సైన్స్ కోర్స్ ల్లో అడ్మిషన్ తీసుకోనున్నారు .
యునివర్సిటీ ప్రాంగణం లోనే ఓ భవనంలో కొత్త కాలేజీ ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేశారు.ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ భవనం లో కాలేజీ తరగతులు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
