గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గమనించారు.
ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
