Friday, April 18, 2025
HomeCRIMEగుర్తు తెలియని వ్యక్తి మృతి....

గుర్తు తెలియని వ్యక్తి మృతి….

నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామ శివారులో పొలంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

గ్రామ శివారులోని ఓ పొలంలో వ్యక్తి మృతి చెంది ఉన్నట్టు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని మృతిని వివరాలపై ఆరా తీస్తున్నట్లు ఎస్సై ఆసిఫ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!