Sunday, April 27, 2025
HomeCRIMEకరెంట్ షాక్ తగిలి ….ఇద్దరు కూలీ లకు తీవ్ర గాయాలు

కరెంట్ షాక్ తగిలి ….ఇద్దరు కూలీ లకు తీవ్ర గాయాలు

ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు విద్యుత్ మెయిన్ లైన్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని పూసల గల్లి లో జరిగింది. స్లాబ్ కు అవసరమైన ఐరన్ ను కింది నుంచి భవనం మీదికి తీసుకెళ్తుండగా మెయిన్ లైన్ ఆ ఐరన్ రాడు తగలడం పెద్దఎత్తున మంటలు లేచాయి. ఈ ప్రమాదం లో ఒకరి కుడి కాలిపోయింది. మరొకరు అపస్మార స్థితి లో పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!